రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
యువకులంతా బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి
21 Aug 2017 1:14 PM
నంద్యాలః వేలాదిమంది యువకులు శిల్పా మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. యువకులంతా చంద్రబాబు, భూమా బ్రహ్మానందరెడ్డికి అత్తారింటికి దారి చూపాలని ఎద్దేవా చేశారు. ఇక్కడి యువకులు ఎంతో సేవాభావం కలిగిన వారని అంబటి అన్నారు. నంద్యాలలో మీరు గెలిపించాలనుకుంటున్న శిల్పా మోహన్ రెడ్డి కూడ సేవా దృక్పథం కలిగిన వారని అన్నారు. ఉప్పొంగే ఉత్సాహంతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పాను గెలిపించాలని కోరారు. యువకులంతా బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని విజ్ఞప్తి చేశారు.