రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైయస్సార్సీపీలో చేరిన యువ నాయకులు
14 Mar 2017 11:13 AM
చిత్తూరు(రేణిగుంట))రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైయస్సార్సీపీని అమితంగా ఆదరిస్తున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. దీనిలో భాగంగానే ప్రజాపోరాట నాయకుడు వైయస్ జగన్ కు మద్దతుగా నిలుస్తూ వైయస్సార్సీపీలో చేరుతున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మామండూరులో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున యువకులు పార్టీలో చేరారు. మధుసూదన్ రెడ్డి వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తామని యువకులు తెలిపారు.