కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
విద్యాబోధనతో పాటు మంచి బుద్ధులు నేర్పాలి
09 May 2017 6:37 PM
అడ్డతీగల: ప్రాథమిక స్థాయిలో విద్యార్ధులకు విద్యాబోధనతో పాటు మంచి బుద్ధులు నేర్పాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఉపాధ్యాయులకు సూచించారు. అడ్డతీగల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఏడు రోజులుగా ఇస్తున్న వృత్తాంతర శిక్షణ ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు విద్యార్థుల్లో మంచి నడవడిక అలవడాలంటే ప్రాథమిక పాఠశాలల స్థాయిలోనే తర్ఫీదు తప్పనిసరి అన్నారు. అంకితభావంతో పనిచేసి భావిభారత పౌరులుగా బాల్యం నుంచే విద్యార్ధులను తీర్చిదిద్దాలని ఆమె ఆకాంక్షించారు.