రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ప్రజా సంకల్ప యాత్రలో సమస్యల వెల్లువ
02 Mar 2018 3:12 PM
ప్రజా సంకల్ప యాత్రలో సమస్యలు వెల్లువెత్తున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలోని ఎ్రరగూడిపడు గ్రామస్తులు తమ బాధలు వైయస్ జగన్కు చెప్పుకున్నారు. ఒక చిన్న కుటుంబానికి వేలల్లో విద్యుత్ బిల్లులు వస్తున్నాయని ఎ్రరగూడిపాడు గ్రామస్తులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. క్యాటగిరి 2 మీద మీటర్ నమోదు చేసి రూ.9 వేల చొప్పున కరెంటు బిల్లులు ఇచ్చారని తెలిపారు. చిన్న ఊరిలో ఐదు బెల్టు షాపులు ఏర్పాటు చేశారని మహిళలు వైయస్ జగన్కు తెలిపారు. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్థానికులు చెప్పారు. పోలీసు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.