కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైఎస్సార్సీపీ నేతపై గొడ్డళ్లతో పచ్చరౌడీల దాడి
29 Apr 2016 11:29 AM
కర్నూలుః రాష్ట్రంలో తెలుగుతమ్ముళ్ల గుండాయిజం పెచ్చుమీరుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. జిల్లాలోని అవుకు మండలం శివవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగదీష్ రెడ్డిపై పచ్చనేతలు గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో, జగదీష్ రెడ్డి చేతికి తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని అతని బంధువులు బనగానిపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.