ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
ఎల్లో మీడియా దుష్ర్పచారం
07 Apr 2016 2:21 PM
హైదరాబాద్ః ప్రాణం పోయినా సరే తెలుగుదేశం పార్టీలో చేరనని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. తన కుమారుడు సీఎంను కలిశాడన్నది అవాస్తమన్నారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలనే ఎల్లో మీడియా పార్టీ మారుతున్నారంటూ దుష్ర్పచారం చేస్తోందని ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. ఎమ్మెల్యేగా తాను ఏ తప్పు చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.