రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
కోర్టు వద్ద పచ్చనేతల న్యూసెన్స్.. లాయర్ల ఆగ్రహం
03 Mar 2017 2:57 PM
గన్నవరం: ఓ ఎమ్మెల్యేగా తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని డీజీపీ, తదితర పోలీసు అధికారులపై కృష్ణా జిల్లా గన్నవరం కోర్టులో వేసిన ప్రైవేటు కేసులో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా విచారణకు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ జెండాలతో తెలుగుదేశం కార్యకర్తలు కోర్టు సమీపంలోకి ర్యాలీగా వచ్చారు.
టీడీపీ కార్యకర్తలు జెండాలతో కోర్టుకు రావడాన్ని న్యాయవాదులు ఖండించారు. న్యాయస్ధానాలను గౌరవించాల్సిన రాజకీయపార్టీ విపక్ష పార్టీ ఎమ్మెల్యేకు నిరసన తెలుపుతూ పార్టీ జెండాలతో ర్యాలీగా కోర్టు వద్దకు రావడాన్ని ఆక్షేపించారు. తనకు రక్షణ కల్పించాలంటూ కోర్టుకు వచ్చిన ఎమ్మెల్యేకే రక్షణ లేకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు.