మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
వైయస్ఆర్ సీపీ గెలుపుకు కృషి చేయాలి
06 May 2018 1:19 PM
గుంటూరు
: ఎన్నికల్లో బూత్ కమిటీలదే ప్రధాన పాత్ర అని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని గుంటూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బొత్స సత్యనారాయణ సూచించారు. గుంటూరు జిల్లా వినుకొండలో వైయస్ఆర్ సీపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ కమిటీ శిక్షణా తరగతులను చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబులు నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నేతలు బాలశౌరి, కావటి మనోహర్నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు.