మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
07 Sep 2017 11:18 AM
మడకశిర రూరల్ (అనంతపురం) : మడకశిర మండలం ఆమిదాలగొంది పంచాయతీలోని గ్రామాల్లో ఇంటింటా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని గ్రామ పంచాయతీ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. ఆమిదాలగొంది పంచాయతీ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రామకృష్ణ, నాయకులు రామిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఈశ్వరప్ప, పుట్టీరప్ప, కృష్టప్ప, మూర్తి, మంజు, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.