రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్ జగన్పైనే ఆశలు పెట్టుకున్నాం
15 Sep 2018 3:56 PM
వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడతాయి
విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజా జీవితం బాగుపడుతుందని, వైయస్ జగన్పై ఆశలు పెట్టుకున్నామని విశాఖ మహిళలు అన్నారు. విమ్స్ ఆస్పత్రి కోసం దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చాలా కష్టపడ్డారని మహిళలు గుర్తు చేశారు. అలాంటి ఆస్పత్రిని చంద్రబాబు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాడన్నారు. సింహాచలం స్థలాలు ఆక్రమించుకుంటున్నారని, ఆ విషయాన్ని కూడా ప్రజలు వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైయస్ జగన్ సీఎం అయితేనే మంచి రోజులు వస్తాయని, ఆయన ప్రకటించిన పథకాలు ప్రతీ ఒక్కరికి ఉపయోగపడతాయన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. ఆటోవాలాలకు సంవత్సరానికి రూ. 10 వేలు, చిన్న పిల్లలను బడులకు పంపిస్తే రూ. 15 వేలు ఇస్తామన్నారు. వైయస్ జగన్ సీఎం అయిన వెంటనే ఇవన్నీ పథకాలు అమలు చేస్తారని నమ్ముతున్నానన్నారు.