జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
జగనన్న రావాలి...వైయస్ఆర్ పాలన మళ్లీ కావాలి
25 Aug 2018 12:06 PM
విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం మళ్లీ రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని విశాఖ మహిళలు కోరుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో శనివారం పలువురు మహిళలు వైయస్ జగన్ను కలిశారు. ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ హయాంలో పావలా వడ్డీ రుణాలిచ్చి మహిళల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేశారన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చి మహిళా సాధికారితకు జీవం పోయాలన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తేనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి సువర్ణయుగం మళ్లీ వస్తుందని మహిళలంతా విశ్వాసం వ్యక్తం చేశారు..