వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మామిడి తాండ్ర మహిళలను కలుసుకున్న వైయస్ జగన్
15 Jun 2018 12:03 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 190వ రోజు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆత్రేయపురం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. మామిడి తాండ్ర తయారి చేసే మహిళలను వైయస్ జగన్ కలుసుకున్నారు. మామిడి తాండ్ర తయారి చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కోల్డు స్టోరేజీలు, మార్కెంటింగ్ సౌకర్యం కల్పించాలని మహిళలు వైయస్ జగన్ను కోరారు. జీఎస్టీ మినహాయింపు కావాలని మహిళలు కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ ..వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.