కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మహిళా సదస్సును కిట్టీ పార్టీగా మార్చేశారు
13 Feb 2017 1:23 PM
హైదరాబాద్ః మహిళా సదస్సును చంద్రబాబు ఓ కిట్టీ పార్టీగా మార్చేశారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రచార, ఆర్భాటం కోసమే బాబు మహిళా సాధికారత సదస్సు నిర్వహించి, తన భజనపరులతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయించుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మహిళలపై గౌరవం లేదని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రశ్నించిన వారి గొంతునొక్కుతూ చంద్రబాబు అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.