రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జగనన్నతోనే మహిళలకు రక్షణ
26 Aug 2018 12:06 PM
యలమంచిలి : వైయస్ జగన్ సీఎం అయితే తెలుగు ఆడపడుచులకు రక్షణ దొరుకుతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జిల్లా ప్రజా సంకల్పయాత్రలో ఆమె మహిళా నేతలతో కలిసి వైయస్ జగన్కు రాఖీ కట్టారు. రక్తం పంచుకుపుట్టక పోయిన రెండున్నర కోట్ల మంది మహిళాలకు రక్షణగా జగనన్న ఉన్నారన్నారు. జగన్ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం వలన మహిళలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. నవరత్నాల్లో మహిళలకు సంబంధించిన ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. అన్నలాగా ఆలోచించి వైయస్ జగన్ నిర్ణయాలు పట్ల మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.