అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
రాజన్న విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు
26 Aug 2018 2:54 PM
విశాఖ: మహానేత మరణించి ఏళ్లుగడుస్తున్నా.. ఆయనపై ఉన్న అభిమానం చెరగలేదు. విశాఖ జిల్లా ఆశీల్మెట్ట వేమన మందిరం దివంగత మహానేత వైయస్ రాజశేకరరెడ్డి విగ్రహం వద్ద రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న విగ్రహానికి మహిళలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.