కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావు
రుణమాఫీపై మంత్రులను నిలదీసిన మహిళలు
30 Jun 2016 4:51 PM
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. రుణమాఫీపై టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘనాథరెడ్డి, పరిటా సునీతలను డ్వాక్రామహిళలు నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కడిగిపారేశారు. రుణాలన్నీ మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకున్న మీరు.. అధికారం చేపట్టి రెండేళ్లైనా రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని అడిగారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని మహిళలు మంత్రులను నేరుగా కడిగేయడంతో బిక్కముఖమేశారు.