సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
వైఎస్ ఆర్ జిల్లాపై ఎందుకింత వివక్ష
22 May 2016 9:07 PM
కడప: సీఎం చంద్రబాబుకు వైయస్సార్ జిల్లాపై ఎందుకు ఇంత వివక్ష అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజాద్బాషా ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీకి ఒక్కరూపాయి కూడా కేటాయించకపోవడంపై చంద్రబాబుపై అంజాద్బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ యూనివర్సిటీకి రూ.120కోట్లు మంజూరు చేయాలని అంజాద్ బాషా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులతో కలసి ఉద్యమిస్తామని చంద్రబాబును ఆయన హెచ్చరించారు.