చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పోలవరాన్ని ఏం చేయబోతున్నారు బాబూ?
01 Dec 2017 10:59 PM
ఆంధ్ర ప్రజల ఆకాంక్ష, జీవనాడి పోలవరం ప్రాజెక్టును గందరగోళంలో పడేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని వైయస్ ఆర్ సీపీ సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశష్వర్లు, బొత్స సత్యనారాయణలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవినీతికి పరాకాష్టగా పోలవరం ప్రాజెక్టు పనులను తయారు చేశారని, ఈ విషయాన్ని కేంద్రమే గ్రహించిందని అన్నారు.