సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
బాబుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
18 Mar 2015 2:44 PM
హైదరాబాద్: శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే ...అధికార పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభ 15 నిమిషాల వాయిదా అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు. అధిపక్షం ...ప్రతిపక్ష సభ్యులను బెదిరిస్తూ..వ్యక్తిగత దూషణలకు దిగటం చూస్తుంటూ అసెంబ్లీలో శాసనసభ్యులకే భద్రత లేకుండా పోయిందన్నారు.