రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రూల్ 71 సస్పెన్షన్ పై కూడా కోర్టుకు వెళతాం
17 Mar 2016 1:31 PM
హైదరాబాద్ః రోజా సాధించిన విజయం ప్రజల విజయమని, రాష్ట్ర మహిళలోకం సాధించిన విజయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమ్జద్బాషా అన్నారు. స్పీకర్ రూల్స్కు విరుద్ధంగా ఏడాదిపాటు ఒక శాసనసభ్యురాలని సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. అలా చేయడం తప్పని కోర్టులో నిరూపితమైందన్నారు. న్యాయస్థానంలో న్యాయం జరిగిందన్నారు.
అసెంబ్లీని టీడీపీ కార్యాలయంలా వాడుకుంటున్నారని అమ్జద్ బాషా ప్రభుత్వంపై మండిపడ్డారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా ... మంత్రి యనమల రామకృష్ణడుు రూల్ 71ను సస్పెండ్ చేశారన్నారు. ఈ విషయంపై కూడా కోర్టుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.