కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం
28 Aug 2017 1:56 PM
నంద్యాలః ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ భారీగా డబ్బులు పంచడం, సానుభూతితో వచ్చిన ఓట్లతోనే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారని అభిప్రాయపడ్డారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి వల్లే ఓట్లు పడ్డాయని ఆ పార్టీ నాయకులు అనడాన్ని విశ్వసిండడం లేదని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేశారని, ఉప ఎన్నిక ఫలితాన్ని విశ్లేషించకుంటామని ఆయన చెప్పారు.