గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
వైఎస్ జగన్ వెన్నంటి ఉంటాం
06 May 2016 4:38 PM
కర్నూలు: పార్టీ నుంచి ఎంతమంది వెళ్లినా తాము మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నర్సింగ్ యాదవ్, రాంపుల్లయ్య యాదవ్ లు స్పష్టం చేశారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలకోసమే పార్టీని వీడి వెళుతున్నారని అన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా ఎట్టి పరిస్థితుల్లో తాము పార్టీని వీడేది లేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే తామంతా ఉంటామని తేల్చిచెప్పారు.