‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
'ప్రభుత్వం వెనకడుగు అందరి విజయం'
11 Feb 2015 7:08 PM
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసినందుకే రాజధాని భూముల్లో రెండో పంట సాగుపై ప్రభుత్వం వెనకడుగు వేసిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని భూముల్లో రెండో పంట సాగుపై ప్రభుత్వం వెనకడుగు 'మా అందరి విజయం' అని ఆయన అన్నారు.