మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వైయస్ ఆర్ సీపీలో చేరిన వక్ఫ్ బోర్డు మాజీ డైరక్టర్
01 Jul 2018 2:11 PM
కర్నూలు జిల్లా కల్లూరులో వక్ఫబోర్డు మాజీ డైరక్టర్ సుభాన్
తో సహా దాదాపు 150 మంది వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి
కాటసాని రాంభూపాల్ రెడ్డి వీరందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా
కల్లూరు ఊరికివాకిలిలో నిర్వహించిన కార్యక్రమంలో కాటసాని పార్టీ పతాకాన్ని
ఆవిష్కరించారు. తెలుగుదేశం అరాచక పాలనకు చరమ గీతం పాడటానికి ప్రతి కార్యకర్త పాటుపడాలని
ఆయన పిలుపునిచ్చారు.