సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
వైయస్ జగన్ని కలిసిన విశాఖ నేతలు
30 Mar 2017 7:25 PM
భాకరాపేట : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డిని విశాఖ జిల్లా చిన్నగొట్టిగల్లు మండల పార్టీ నాయకులు గురువారం అమరావతిలో కలిశారు. రాయలసీమ తూర్పు పట్టభద్రుల ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వెళ్లిన నాయకులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. వైయస్ జగన్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సహదేవరెడ్డి, నాయకులు యండపల్లి నారాయణరెడ్డి, కె.భాస్కర్రెడ్డి, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.