రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
నాటకాలు కట్టిబెట్టి నీరు ఇవ్వండి..!
04 Nov 2015 3:33 PM
అనంతపురం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నధుల అనుసంధానం పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని పైరయ్యారు. అనంతపురం జిల్లాలోని హంద్రీ-నీవా కాల్వ పనులను విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. మొదటి దశ పనులు పూర్తైనా ఆయకట్టుకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ఈసందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.