చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నాటకాలు కట్టిబెట్టి నీరు ఇవ్వండి..!
04 Nov 2015 3:33 PM
అనంతపురం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నధుల అనుసంధానం పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని పైరయ్యారు. అనంతపురం జిల్లాలోని హంద్రీ-నీవా కాల్వ పనులను విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. మొదటి దశ పనులు పూర్తైనా ఆయకట్టుకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ఈసందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.