పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
25 May 2017 6:04 PM
కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లికి చెందిన వైయస్సార్సీపీ నాయకుడు దేవేంద్ర వదిన అనసూయమ్మను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మృతురాలు అనసూయమ్మ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని , భర్తను వారు ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో వైయస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.