రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సముద్రుడు కుటుంబానికి విశ్వరూప్ పరామర్శ
17 Feb 2017 5:43 PM
చినగాడవిల్లి(ఉప్పలగుప్తం): అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముడుదుడ్డి సముద్రుడు కుటుంబాన్ని వైయస్ఆర్ సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ్గ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ పరామర్శించారు. సముద్రుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సముద్రుడు కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. విశ్వరూప్ వెంట పార్టీ మండల అధ్యక్షుడు బద్రి బాబ్జీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు గుద్దటి నాగరాజు, నాయకులు నిమ్మకాలయల కాశి, పెయ్యల కొండ, సాకా మీరాసాహెబ్, తాళ్ళ రెడ్డి, బద్రి చిన్న తదితరులు ఉన్నారు.