మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విప్లవ సూర్యుడు పుస్తకావిష్కరణ
17 Jun 2017 6:00 PM
యలహంక : ప్రవాసాంధ్రుడు తక్కెడశీల జానీ రాసిన ‘విప్లవ సూర్యుడు’ రెండో కవితల పుస్తకాన్ని కడప వైయస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆవిష్కరించారు. వైయస్ఆర్ జిల్లా పులివెందుల పట్టణంలోని వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో జానీ తన కుటుంబ సభ్యులతో కలిసి అవినాష్ రెడ్డిని కలిశారు. కవితల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి రచయిత జానీని అభినందించారు. పులివెందుల పట్టణానికి చెందిన జానీ బెంగళూరులోని కోరమంగళలో ప్రతి లిపి వెబ్సైట్లో తెలుగు విభాగం మేనేజర్గా పనిచేస్తున్నారు. తెలుగు కవితలపై చిన్నప్పటినుంచి మక్కువ పెంచుకుని ఎన్నో కవితలు రాశారు. కార్యక్రమంలో జానీ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.