వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అందరికీ విప్ జారీ చేశాం
14 Mar 2016 12:16 PM
హైదరాబాద్ః అందరికీ నిన్ననే విప్ జారీ చేయడం జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విలేకరులకు తెలిపారు. ప్రతి ఒక్కరికీ మెసేజ్ లు, టెలిగ్రాఫ్ లు, ఈ మెయిల్ ద్వారా పంపించామని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని ఎమ్మెల్యేలను కోరామన్నారు. చర్చకు ఎమ్మెల్యేలందరూ హాజరవుతారని అమర్నాథ్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ప్రతి సభ్యుడు అవిశ్వాసాన్ని ఆచరణలో తీసుకోవాలన్నారు.
విప్ జారీకి అనుకూలంగా సభ్యులందరూ అందుబాటులో ఉండాలని చెప్పామన్నారు. విప్ ధిక్కరించిన వారిపై పార్టీ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు.