చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వినాయకుడికి ప్రత్యేక పూజలు
30 Aug 2017 9:03 PM
రేగిడి (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలోని బూరాడ, చిన్నశిర్లాం, బుడితిపేట తదితర గ్రామాల్లో నెలకొల్పిన గణనాథులకు బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టంకాల అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, జిల్లా కార్యదర్శి రెడ్డి నర్సింగరావులు మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బుడితిపేటలో గ్రామస్తులంతా గణపతి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. పలు చోట్ల అన్నసంతర్పణలు కూడా జరిపారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్దలతో గణనాధుడిని నిమజ్జనం చేశారు.