బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
వినాయకుడికి ప్రత్యేక పూజలు
04 Sep 2017 6:58 PM
దేవరాపల్లి (విశాఖ): భూతాపం నియంత్రణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా దేవరాపల్లిలో నెలకొల్పిన వెయ్యి చేతుల వినాయకుని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ మండల నాయుకులు సోమవారం దర్శించుకున్నారు. రాజరాజేశ్వరీ మోటార్స్, మెడ్ప్లస్ ప్రాంచైజీల ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మట్టితో ఏర్పాటు చేసిన వెయ్యి చేతుల గణనాధునికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజులు నిర్వహించారు. భారీ వినాయుకునితో పాటు సుందరంగా తీర్చిదిద్దిన వినాయక మండపాన్ని తిలకించారు. వినాయుకుని దర్శించుకున్నవారిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రి సత్యం, యువజన విభాగం అధ్యక్షుడు బూరె బాబురావు, ప్రధాన కార్యదర్శి గూడెపు రాము, యువజన విభాగం నాయుకుడు గొర్లి గోవింద, దేవరాపల్లి తదితరులు పాల్గొన్నారు.