కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సోమయాజులుకు వైయస్ విజయమ్మ నివాళి
03 Jun 2018 3:56 PM
హైదరాబాద్: డీఏ సోమయాజులు సమోన్నత వ్యక్తిత్వం కలిగిన మేధావి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. గత నెల 20 వ తేదీన మరణించిన పార్టీ సలహాదారు డివి సోమయాజులు సంస్మరణ సభలో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్ జలవిహార్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె సోమయాజులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. దివంగత మహానేత వైయస్ ఆర్ తో సోమయాజులుకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.