19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
25 Aug 2017 4:31 PM
కాకినాడ: దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో విజయసాయి రెడ్డి, పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్, గుడివాడ అమర్నాథ్, వేణుగోపాల్ కృష్ణ, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, కోన రఘుపతి, వంతల రాజేశ్వరి తదితరులు వినాయక చవితి వేడుకలను ప్రారంభించారు. వేద పండితుని మంత్రోచ్ఛరణ నడుమ బొజ్జ గణపయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.