వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
సుపరిపాలన అందించే భాగ్యం కల్పించాలి
14 Jan 2018 2:59 PM
తిరుమల: కలియుగ దైవం తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీవెంటేశ్వరస్వామిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వై. విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డిని ఆలయ ఆర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మనస్సు ఎరిగి సుపరిపాలన అందించే సత్తా ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని పాలించే విధంగా ఆశీర్వదించాలని స్వామివారిని కొరుకున్నట్లు చెప్పారు. మూడు దశాబ్దాల పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించే భాగ్యం కల్పించాలని కోరుకున్నానన్నారు.