మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రాజ్యసభ ఎంపీగా సాయిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
03 Jun 2016 5:12 PM
హైదరాబాద్ : ఏపీ వైయస్సార్సీపీ రాజ్యసభ ఎంపీగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఈమేరకు ప్రకటించారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు. కాగా వైయస్సార్సీపీ నుంచి రాజ్యసభకు వెళ్తున్న తొలి ఎంపీగా విజయసాయిరెడ్డి చరిత్ర సృష్టించారు.