రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ధృవీకరణ పత్రం అందుకున్న సాయిరెడ్డి
08 Jun 2016 11:32 AM
హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నికైన ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ఈ ఊదయం అసెంబ్లీకి చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నఅసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. కాగా వైయస్సార్సీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలి ఎంపీగా విజయసాయిరెడ్డి చరిత్ర సృష్టించారు.