వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
హోదాపై చర్చకు రాజ్యసభలో నోటీస్
23 Jul 2018 11:55 AM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజ్యసభలో స్వల్ప చర్చ నిర్వహించాలని వైయస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన రాజ్యసభ చైర్మన్కు నోటీసు అందజేశారు. ఈ వారంలో కచ్చితంగా చర్చకు వస్తుందని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు.