మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజల ఎదురుచూపు
27 Dec 2017 1:00 PM
అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎప్పుడు మా ప్రాంతానికి వస్తుందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని వైయస్ఆర్సీపీ విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ నాయకులు పేర్కొన్నారు. బుధవారం వారు వైయస్ జగన్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్ జగన్ ప్రకటించిన 45 ఏళ్లకే పింఛన్ పథకానికి అనుహ్య స్పందన వస్తుందన్నారు. ప్రతి ఇంట్లో కూడా 45 ఏళ్లు నిండిన వారు ఉన్నారని, వైయస్జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తమకు పింఛన్వస్తుందని భావిస్తున్నారని తెలిపారు. వైయస్ జగన్ను ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలా అని ఆరాటపడుతున్నారని చెప్పారు.