విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను
ప్రజల ఆకాంక్ష మేరకే విజయమ్మ నిరశన దీక్ష
15 Aug 2013 4:42 PM
విజయవాడ 15 ఆగస్టు 2103 :
రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ విజయవాడలో ఈ నెల 19 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర అంటూ దొంగ దీక్ష చేస్తే సీమాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రమేష్ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా గతంలో టిడిపి లేఖ ఇచ్చిందని జోగి రమేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.