మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విజయమ్మకు అసెంబ్లీ తొలి వరుసలో సీటు
14 Sep 2012 5:43 AM
హైదరాబాద్, 14 సెప్టెంబర్ 2012: శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో ఆయా పార్టీల సీట్ల కేటాయింపులో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. సభలో ఈ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ దీన్ని ఖరారు చేసిన తర్వాత సీట్ల కేటాయింపులో మార్పులు జరగనున్నాయి. 17 మంది ఎమ్మెల్యేలున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికైన ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు ప్రస్తుతం అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని అనుసరించి తొలి వరుసలో సీటు కేటాయిస్తారని అధికారులు తెలిపారు.