రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విజయమ్మ దీక్షకు బిసి సంఘం మద్దతు
03 Apr 2013 4:40 PM
ఏలూరు, 03 మార్చి 2013:
విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్లో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. విద్యత్తు చార్జీల పెంపుతో కులవృత్తులపై ఆధారపడినవారికి తీవ్రనష్టం వాటిల్లుతోందని జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు గంటా ప్రసాదరావు తెలిపారు. చార్జీలు తగ్గించకపోతే 5న సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.