చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
'విద్యుత్ ఉద్యమం చేసే హక్కు బాబుకు లేదు'
01 Apr 2013 5:44 PM
గుంటూరు, 1 ఏప్రిల్ 2013: ముగ్గురు విద్యుత్ ఉద్యమకారులను కాల్పుల్లో చంపించిన చంద్రబాబు నాయుడికి విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరాటం చేసే నైతిక హక్కు లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యమం సందర్భంగా బషీర్బాగ్లో కాల్పులు జరిపించి ముగ్గురి మరణానికి ఆయన కారణమయ్యారని గుర్తుచేశారు. అప్పుడు ప్రాణాలు తీయించి ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపెపై ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదం అని అంబటి వ్యాఖ్యానించారు.