వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వెంకటేశ్వరరావు కుటుంబానికి మోపిదేవి పరామర్శ
30 Aug 2017 9:06 PM
మైనేనివారిపాలెం(రేపల్లెరూరల్, గుంటూరు): మండలంలోని మైనేనివారిపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యూరు వెంకటేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందటంతో బుధవారం ఆయన కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పరామర్శించారు. వెంకటేశ్వరరావు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు కుమారులు రామకృష్ణ, వెంకట నాగేశ్వరరావులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.