ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
సుంకం తొలగింపు హర్షణీయం
16 Sep 2017 5:47 PM
కంకిపాడు: పప్పుధాన్యాలపై సుంకం తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని వైయస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాకర్ల వెంకటరత్నం అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పెసర పప్పు, కందిపప్పు, మినపప్పుపై సుంకం తొలగించటం వల్ల ఎగుమతులుకు అవకాశం ఉంటుందన్నారు. మార్కెట్లో పప్పుధాన్యాలకు ధర ఆశాజనకంగా ఉండటంతో అవి పండించే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.