వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అవినీతిని ప్రశ్నిస్తే అంతటి అసహనమా..
26 Nov 2015 6:50 PM
హైదరాబాద్)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారని
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ లో మాదిరిగా ఒక ఛానల్, పత్రిక చూడొద్దని చంద్రబాబు ఫత్వా జారీ
చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఇసుక మాఫియాపై అన్ని మీడియాల్లో
కథనాలు వచ్చాయని, హైకోర్టు కూడా చివాట్లు పెట్టిందని వాసిరెడ్డి పద్మ
గుర్తుచేశారు. మీ అవినీతిని ప్రశ్నించడం సాక్షి చేసిన తప్పా? అని ఆమె
చంద్రబాబును నిలదీశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ సీపీ ప్రధాన
కార్యాలయంలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. జర్నలిజాన్ని పెయిడ్
జర్నలిజంగా దిగజార్చింది చంద్రబాబేనని ఆమె విమర్శించారు. మీడియాపై
చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారని
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ లో మాదిరిగా ఒక ఛానల్, పత్రిక చూడొద్దని చంద్రబాబు ఫత్వా జారీ
చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఇసుక మాఫియాపై అన్ని మీడియాల్లో
కథనాలు వచ్చాయని, హైకోర్టు కూడా చివాట్లు పెట్టిందని వాసిరెడ్డి పద్మ
గుర్తుచేశారు. మీ అవినీతిని ప్రశ్నించడం సాక్షి చేసిన తప్పా? అని ఆమె
చంద్రబాబును నిలదీశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ సీపీ ప్రధాన
కార్యాలయంలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. జర్నలిజాన్ని పెయిడ్
జర్నలిజంగా దిగజార్చింది చంద్రబాబేనని ఆమె విమర్శించారు. మీడియాపై
చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.