మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
టీడీపీ కబ్జాలకు అంతే లేదు
30 Jan 2018 1:17 PM
హైదరాబాద్: విజయవాడ నగరంలో టీడీపీ కబ్జాలకు అంతు లేకుండా పోయిందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. స్వాతంత్య్ర సమరయోధుడి భూములకు నకిలీ పత్రాలు సృష్టించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తీసుకున్నా..ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎక్కడైనా భార్యభర్తల తగాదాలు ఉంటే బోండా తలదుర్చడం, వారి ఇళ్లను స్వాధీనం చేసుకోవడం ఆయనకు అలవాటైందన్నారు.