కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
విలువైన భూములు కబ్జా
24 Oct 2016 1:27 PM
హైదరాబాద్ః చంద్రబాబు ప్రభుత్వం విశాఖకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖకు రైల్వే జోన్ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఇక విశాఖలోని విలువైన 18 ఎకరాల దసపల్లా భూములపై లోకేష్ బినామీలు కన్నేశారని మండిపడ్డారు. అవినీతి ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలువైన భూములను తన బినామీల పేర రాయించుకుంటున్నారని ఆగ్రహించారు. దీన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు.