వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహం
వైయస్ఆర్ కాంగ్రెస్ రెండురోజుల దీక్ష
26 Dec 2012 8:50 AM
హైదరాబాద్:
రాష్ట్రంలోని పత్తి రైతుకు తమ పార్టీ బాసటగా నిలుస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి ప్రకటించారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కని పరిస్థితిల్లో రాష్ట్ర ప్రభుత్వం తనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. పత్తి రైతుకు మద్దతుగా మహబూబ్నగర్ జిల్లాలో 48 గంటల పాటు నిరసన దీక్ష తలపెట్టినట్టు చెప్పారు. బుధవారం దీక్ష ప్రారంభమవుతుందన్నారు. పత్తి కనీస మద్దతు ధర రూ.3900లకు అదనంగా మరో రూ.1500 చెల్లించాలనీ, రంగు మారిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని నాగిరెడ్డ హెచ్చరించారు.